CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంఘీభావం తెలిపిన వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకులు

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల దీక్షలు 25 వ రోజు దీక్షలకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకుడు కొల్లు వెంకటరెడ్డి.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ  మహబూబాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుధారాణి, నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: