మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల దీక్షలు 25 వ రోజు దీక్షలకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకుడు కొల్లు వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుధారాణి, నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: