మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చేపల మార్కెట్ ఏరియాలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా రూ.80 వేల రూపాయల తో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.అనంతరం చేపల మార్కెట్ వద్ద నిర్మించిన వాకింగ్ ట్రాక్ పై చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి,అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి,మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, ఇరిగేషన్ ఏ ఈ రమేష్, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీటీసీ లు కణితి బాబురావు,సమ్మక్క, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షుడు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన నాయకులు రుద్ర వెంకట్,రాంబాబు, కృష్ణ,ఎడ్ల.శ్రీను,శ్రీను,నాగేశ్వరరావు,టిఆర్ఏస్ నాయకులు,మహిళా కార్యకర్తలు శ్యామల,మున్ని, రమాదేవి,సుజాత,కౌర్, యువజన నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: