మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక సరిహద్దు మండలాలలో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి భూనిర్వాసితులకు బుధవారం విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా సాంబయి గూడెం నుండి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మణుగూరు సిఐ రడం భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ఏడుల్లా బయ్యారం ఎస్ ఐ టీవీఆర్ సూరి,మణుగూరుఎస్సై నరేష్ పర్యవేక్షణలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Post A Comment: