CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుల కుటుంబాల ఎక్స్గ్రేషియా విషయమై అన్ని కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించాలి

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:18వ తేదీ పీకే ఓసి సెక్షన్ 2 లో డంపర్ బొలెరో వాహనం ప్రమాదంలో ఇద్దరు సింగరేణి కార్మికులు అజ్మీర భాష్య, పరసా సాగర్ తో పాటు ఒక ప్రైవేటు బొలెరో వాహన డ్రైవర్ వేల్పుల వెంకన్న ,మరో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో

మృతుల కుటుంబాల ఎక్స్గ్రేషియా విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయమై మై ఈ నెల 23వ తేదీ అనగా సోమవారం నాడు ఏరియా యాజమాన్యం కార్మిక సంఘాలతో ఏర్పాటుచేసిన చర్చలకు ఏరియాలోని ఇతర కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం Tbgks ఏ ఐ టి యు సి తోపాటు ఐ.ఎఫ్.టి.యు, సి ఐ టి యు, ఐ ఎన్ టి యు సి, బి ఎం ఎస్, HMS కార్మిక సంఘాలను కూడా చర్చలకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయమై ఏరియా జిఎం జగన్ రమేష్ కి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వై రాంగోపాల్ ఏ ఐ టి యు సి , వీరమనేని రవీందర్రావు బి ఎం ఎస్, భోగ రాజలింగం ఐఎన్ టీ యుసి, వి వెంకటరత్నం సీఐటీయూ, బోల్లా కుమార్ ,సతీష్ HMS .. నా సర్ పాషా, మంగీలాల్ ఐ.ఎఫ్.టి.యు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: