మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో తాడేపల్లి గూడెం గ్రామంలో ఈరోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ను ఆవిష్కరించిన అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: