CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

Share it:



 మన్యం టివి,దమ్మపేట: 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో తాడేపల్లి గూడెం గ్రామంలో ఈరోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ను ఆవిష్కరించిన అశ్వారావుపేట శాసనసభ్యులు  మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో  గ్రామ సభ్యులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: