మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, వారి స్వగ్రామమైన నారాయణపురం గ్రామంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ నాడు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పొంగులేటి ని కలిసిన శుభ సందర్భంలో ఎంపీపీ సున్నం లలిత భర్త సున్నం ప్రసాద్ ఉన్నారు.
Post A Comment: