మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరు చేయించి(సీఎం ఆర్ ఎఫ్ ).ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మంగపేట మండలం కోమటిపల్లి , గ్రామానికి చెందిన హరిత వారు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని దానికి సంబంధించిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి కుసుమ జగదీశ్వర్ ద్వారా పంపించి మంజూరు చేయించ బడిన.18, 500. ల చెక్కును టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవిందా నాయక్ , మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లరెడ్డి చేతుల మీదగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గోవిందా నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యత ఉందని అన్నారు కార్యక్రమంలో రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ మాజీ జడ్పీటీసీ వైకుంఠం ,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ,,మండల నాయకులు పబోజ్జు సత్యనారాయణ చారి,గఫర్ ఖాన్ , తుక్కని శ్రీనివాస్ అర్జున్, ప్రశాంత్, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి,మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: