వేంకటాద్రి టౌన్షిప్ తన స్వగృహంలో తన సోదరీమణులు సునీత, జయ లతో రాఖీ కట్టించుకున్న ప్రభుత్వ విప్ రేగా
మన్యం మనుగడ కరకగూడెం: హైదరాబాదులో వేంకటాద్రి టౌన్షిప్ లోని తన స్వగృహంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వుకి తన సోదరీమణులు సునీత, జయ లు అన్నయ్య రేగా కు రాఖీ కట్టి తమ సోదర బావన్ని చాటుకున్నారు.ఒకరికొకరు రక్షగా ఉండాలనీ కోరుకుంటూ జరుపుకునే పండుగనే రక్ష బందన్ రక్షబందన్ వేడుక ను ప్రభుత్వ విప్ రేగా తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
Post A Comment: