మన్యం టీవీ దుమ్ముగూడెం ఆగస్టు 6: పిఎసిఎస్ దుమ్ముగూడెం లో ఈరోజు డి వి ఎస్ రాజు గారి సంస్మరణ సభ జరిగింది ఈ సభలో వారి చిత్రపటానికి పూల దండలు వేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు సంఘం సీఈవో సిబ్బంది మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధి కోసం నిరంతరం శక్తివంచన లేకుండా కష్టపడ్డారని నిస్వార్ధంగా పనిచేసే వ్యక్తులు అరుదుగా ఉంటారు అని నీతి నిజాయితీ గల వ్యక్తి అని ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు .ఈ కార్యక్రమంలో తాత్కాలిక అధ్యక్షుడు ఎల్లారెడ్డి సంఘ సీఈవో యు. ముత్తయ్య డైరెక్టర్లు బొల్లి వెంకటేశ్వర్లు, బొల్లి సూర్యచంద్రరావు ,కాలువ పూర్ణయ్య ,అనే శ్రీనివాస్ రెడ్డి, పిసోడ్ వెంకటేశు , పాయం చలపతి తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: