మన్యం మనుగడ వెబ్ డెస్క్:
ఈరోజు కొత్తగూడెం జిల్లా కాంగ్రేస్ పార్టి కార్యాలయం లో విలేకర్ల సమావేశం లో డి సి సి అధ్యక్షులు,ఎమ్మెల్యే పొదేం వీరయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఈ నెల 9 న ఇంద్ర వెల్లి లో జరిగే దళిత ,గిరిజన ఆత్మ గౌరవ దండోర బహిరంగ సభకు కాంగ్రేస్ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు పాలుగోని విజవవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో Z.P.T.C. ములకలపల్లి,టి పి సి సి మెంబర్ సున్నం నాగమణి పాల్గొన్నారు
Post A Comment: