CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 9 న ఇంద్ర వెల్లి లో జరిగే దళిత ,గిరిజన ఆత్మ గౌరవ దండోర బహిరంగ సభను విజయవంతం చెయ్యండి

Share it:



మన్యం మనుగడ వెబ్ డెస్క్:

ఈరోజు కొత్తగూడెం జిల్లా కాంగ్రేస్ పార్టి కార్యాలయం లో విలేకర్ల సమావేశం లో  డి సి సి అధ్యక్షులు,ఎమ్మెల్యే పొదేం వీరయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఈ నెల 9 న ఇంద్ర వెల్లి లో జరిగే దళిత  ,గిరిజన ఆత్మ గౌరవ దండోర   బహిరంగ సభకు కాంగ్రేస్ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు   పాలుగోని విజవవంతం   చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో Z.P.T.C. ములకలపల్లి,టి పి సి సి మెంబర్   సున్నం నాగమణి పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: