మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ 86వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,ఘాన నివాళులర్పించిన మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ దొండేటి. రామ్మోహన్ రావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ఉప సర్పంచ్ పుచ్చకాయల.శంకర్,టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,బీసీ సెల్ అధ్యక్షులు అడపా. వెంకటేశ్వర్లు,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్ నాయకులు వట్టం. రాంబాబు,ఎడ్ల.శ్రీను,ముద్దంగుల కృష్ణ,వేముల.లక్ష్మయ్య,రామారావు,బాబ్జాన్,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: