మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పిఎసిఎస్ కార్యాలయం నందు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ 86 వ జయంతిని పురస్కరించుకుని కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ దొండేటి. రామ్మోహన్ రావు, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ఉప సర్పంచ్, పుచ్చకాయల.శంకర్,టిఆర్ఎస్ పార్టీ,బీసీ సెల్ అధ్యక్షులు అడపా. వెంకటేశ్వర్లు,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్ నాయకులు వట్టం.రాంబాబు,ఎడ్ల.శ్రీను, ముద్దంగుల కృష్ణ,వేముల. లక్ష్మయ్య,రామారావు,హరిప్రసాద్,బాబ్జాన్,యువజన నాయకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: