జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ ఏనిక.ప్రసాద్
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల, కూనవరం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ ఏనిక.ప్రసాద్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పంచాయతీ పాలకవర్గ సభ్యలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ ఏ నిక.ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్య క్రమం లో ఉప సర్పంచ్ ఎస్కె.బాజీ,వార్డ్ మెంబెర్స్ వై.సురేష్,వి.సూరయ్య,పి.రమాదేవి,పి.సుమలత,జిపి కో ఆప్షన్స్ కళావతి,వెంకట్రావు, పేసా కమిటీ,రమేష్, నాగరాజు,జిపి కార్యదర్శి,వి. సంధ్యారాణి,మాజీ ఎంపీటీసీ కటబోయిన సుజాత,రిటైర్డ్ ఆర్మీ జవాన్, మోహన్,సుజాత,ఆశా వర్కర్లు,గ్రామస్తులు కె. అభిరామ్,జి.రామయ్య,ఎం డి.లేయకత్,ఎండి.ముషా,కె. శ్రీను,వై.నాగేంద్రబాబు,కె.నాగేశ్వర రావు,వి.విజయ్,వి. శ్రీను,ఎన్.నరసింహారావు,ఎండి పాషా,మరియు చిన్నారులు,జిపి సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: