CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఎస్ ఐ రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా

Share it:


భారత రాజ్యాంగం బహూకరణ

మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండల కేంద్రం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్యదినోత్సవం పురస్కరించుకొని కరోన కష్ట కాలములో సైతం ముందు ఉండి సేవలు అందించిన మహానుబావులకు డా :అంబెద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మంగపేట ఎస్ ఐ రాజేశ్వరరెడ్డి చేతుల మీదుగా బహుకరించడము జరిగినది. ముఖ్యఅదితులుగా మంగపేట యస్ ఐ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అంబెద్కర్ యువజన సంఘం ప్రదాన కార్యదర్శి దిగొండ కాంతారావు పాల్గొని డా. అంబేద్కర్ రచించిన భారత రాజ్యంగాన్ని ఆపద కాలంలో ప్రజలకు అండగా నిలబడి సేవలందించిన మహానుభావులకు 

 బహుమతులు ప్రదానం చేయటము జరిగినది. ఈ కార్యక్రమం లో భారత రాజ్యాగమును మంగపేట ఎస్ ఐ రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది సొసైటీ చైర్మన్ తోట రమేశ్, ముద్దం అశోక్ రెడ్డి , వాత్సవాయి శ్రీదర్ వర్మ , ఈనాడు వెంకన్న, ఎ యస్ ఐ అబ్బయ్య , మానవ సేవ కమిటి అద్యక్షులు జూపూడి సుబ్బారావు , మెడిద సతీష్ , పాపయ్య,ఇస్సార్, తదితరులకు బహుమతులు అందజేయడం జరిగినది ఇట్టి కార్యక్రమము లో అంబేద్కర్ సంఘం నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు, అంబేద్కర్ సంఘం సబ్ డివిజన్ అధ్యక్షులు కర్రీ రామ్మోహన్,అంబెద్కర్ మండల ప్రదానకార్యదర్శి బాసారి హరిక్రిష్ణ, దళిత సంఘం నాయకులు చిట్టి మల్ల సమ్మయ్య, ఎంపెల్లి వీరస్వామీ, కస్ప ముకుందాం, బోడ జయరాజు, దాసరి ఎల్లయ్య, మాజి జడ్ పి టి సి సిద్దంసెట్టి వైకుంటం, మాజి యం పి టి సి తాటి క్రిష్ణ, కాటబోయిన నరేందర్, చాద మల్లయ్య, ఇదియతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: