మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,దమ్మపేట మండలం స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలోపాల్గొన్న అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం.
దమ్మపేట మండలం, వెంకటాద్రి గూడెం గ్రామానికి చెందిన,కాసుమాల నాగరాజు , కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సోయం సత్యనారాయణ.ఈ నెల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన అండర్ ఆర్మ్ క్రీకెట్ టోర్నమెంట్లో పాల్గొని, అత్యుత్తమ ఆటను కనబరిచి సెప్టెంబర్-2,జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం తరుపున అడుటకు అర్హత సాధించిన క్రీడాకారులను స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామంలో సాలువా తో సత్కరించి, రాష్టానికి మంచి పేరు తేవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్న అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ జారే ఆదినారాయణ.
Post A Comment: