జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ కారం.విజయకుమారి
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ కారం. విజయకుమారి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మణుగూరు ఎంపీపీ కారం. విజయకుమారి,ప్రజలు అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపీఓ,పి.వెంకటేశ్వర్లు,ఎంపీటీసీలు కణితి బాబురావు,గాజుల రమ్య, తాటి.సరిత,సర్పంచ్ బచ్చల.భారతి ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: