*జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు ముత్యం బాబు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విప్ రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల
అధ్యక్షులు ముత్యంబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి,ప్రజలు అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు,ఎంపీటీసీలు,బాబురావు,సమ్మక్క,సరిత,రమ్య,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు బచ్చల భారతి,బొగ్గం రజిత,కొమరం జంపేశ్వరి, కారం.ముత్తయ్య,ఉప సర్పంచ్లు,పుచ్చకాయల శంకర్,మణుగూరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ, అధ్యక్షులు అడపా. అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,టిఆర్ఎస్,నాయకులు,రాంబాబు,ఎడ్ల. శ్రీను,కృష్ణ,నాగేశ్వరరావు, శ్రీను,లక్ష్మయ్య,గణేష్,హబీబ్,మహిళ అధ్యక్షురాలు రమాదేవి, మహిళా కార్యకర్తలు శ్యామల, మున్ని,రమాదేవి, సుజాత,కౌర్,యువజన నాయకులు బొశెట్టి రవి, రామకోటి,సృజన్,రాహుల్, చరణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: