CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీజనల్ వ్యాధులు రాకుండా 31 గ్రామపంచాయతీలో అవగాహన సదస్సులు జరిగాయి.

Share it:

 



 మన్యం టివి,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం లోని 31 గ్రామ పంచాయతీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర ఆదేశాలను అనుసరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామపంచాయతీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించడమైనది గ్రామంలో  అన్ని ఇళ్లను ,అంగన్వాడి కార్యకర్తలు ,ఏఎన్ఎం ,ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ కార్యదర్సులు, సిబ్బంది ,ఐకెపి సిబ్బంది మరియు సర్పంచులు మరియు పాలకవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు డ్రై డే కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఇంటింటి సర్వే నిర్వహించడం అయినది.  పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  MPDO,MRO మరియు సిబ్బంది ,ICDS అధికారులు, ఏపీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: