మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు 2 అధునాతన యంత్రాలు గురువారం మణుగూరు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించింది. అధునాతన యంత్రాలు రాక పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment: