CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

Share it:

 


మన్యం వెబ్ డెస్క్

చతిస్గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కు చెందిన పదిహేను మంది మావోయిస్టులు, సానుభూతిపరులు పోలీస్ ఎదుట లొంగిపోయారు.B/02 BN 2ఎన్ డి సుక్మా జిల్లా, కెర్లపాడ్ పాడ్ బెటాలియన్ కమాండెంట్ నవీన్ రాణా, అసిస్టెంట్ కమాండర్ యోగేంద్ర కుమార్ విలేకర్ల సమావేశంలో సమావేశంలో వివరాలు వెల్లడించారు. మావోయిస్టులు అభివృద్ధి అడ్డుకోవద్దని, జనజీవన స్రవంతిలో కలవాలని వారు పిలుపునిచ్చారు.

Share it:

Post A Comment: