మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వాసవి నగర్ లో
గిరిజన భవన్ ఐటీడీఏ నిధుల నుండి రూ.1 కోటి 10 లక్షల రూపాయల తో నూతనంగా నిర్మిస్తున్న ట్రైబల్ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికై శనివారం సీఎస్ఆర్ నిధుల నుండి రూ.15 లక్షల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం. నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, దోసపాటి.వెంకటేశ్వర రావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు, ఎంపీటీసీ లు కణితి బాబురావు,సమ్మక్క, సర్పంచ్ బచ్చల.భారతి,ఉప సర్పంచ్ పుచ్చకాయల. శంకర్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షుడు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన నాయకులు రుద్ర వెంకట్,రాంబాబు, కృష్ణ,ఎడ్ల.శ్రీను,శ్రీను,నాగేశ్వరరావు,టిఆర్ఏస్ నాయకులు,మహిళా కార్యకర్తలు శ్యామల,మున్ని, రమాదేవి,సుజాత,కౌర్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: