CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అత్యవసర చికిత్స కోసం 1,50,000 వేల ఎల్వోసీ మంజూరు చేపించిన ప్రభుత్వ విప్&ఎమ్మెల్యే రేగా కాంతారావు..

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని ఉప్పాక గ్రామ పంచాయతీకి చెందిన S.శాంతా W/O జనార్దన్ ని అనారోగ్యం రీత్యా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్సకు నాలుగు లక్షల రూపాయలు అవుతాయని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో వెంటనే ఆ నిరుపేద కుటుంబం స్థానిక ఎమ్మెల్యే ని సంప్రదించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా అత్యవసర చికిత్స నిమిత్తం S.శాంతా కి (1,50,000/-) ఒక లక్ష యాబై వేల రూపాయల విలువ గల LOC ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించి హైదరాబాద్ లోని తన ఛాంబర్లో అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు...

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి పాల్గొన్నారు.

Share it:

Post A Comment: