CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపేంద్ర కుటుంబాన్ని పరామర్శించి 10,000 ఆర్థిక సాయం చేసిన ఎంపీ మాలోతు కవిత

Share it:

 


మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టినగర్ గ్రామానికి చెందిన చంద్రగిరి ఉపేందర్ ఇటీవల స్వర్గస్థులవగా నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి,పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత.


ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మార్కెట్ కమిటి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, స్థానిక సర్పంచ్ బాణోత్ పరమేశ్వరి,మండల తెరాస మండల నాయకులు, స్థానిక తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: