CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు జడ్పీ హైస్కూల్ లో రూ.10 లక్షల రూపాయల తో వాకింగ్ ట్రాక్ నిర్మాణం

Share it:

 



శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు జడ్పీ హైస్కూల్ లో వాకింగ్ ట్రాక్ కొరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికై సీఎస్ఆర్ నిధుల నుండి రూ 10 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం. నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీఓ,పి.వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ లు సమ్మక్క, బాబురావు,సర్పంచ్ బచ్చల. భారతి,ఉప సర్పంచ్ పుచ్చకాయల.శంకర్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షుడు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన నాయకులు రుద్ర వెంకట్,టిఆర్ఏస్ నాయకులు,మహిళా కార్యకర్తలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: