మన్యం టీవీ,బూర్గంపాడు:
సారపాకలో హోమియో వైద్యాలయం నిర్మాణానికి తాళ్ళూరి చారిటబుల్ ట్రస్ట్, తానా అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్, డా.తాళ్ళూరి రాజాశ్రీ కృష్ణ, డా.అనితారాణి ఆధ్వర్యంలో Rs. 2,01,116.00 చెక్కును మంగళవారం ట్రస్ట్ చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య హోమియో వైద్యాలయం వైద్యులు వ్యాసమూర్తి కి అందజేశారు. నిర్మాణానికి చేయూత అందిస్తున్న ట్రస్ట్ బాధ్యులకు వ్యాసమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ పాల్గొన్నారు.
Post A Comment: