CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పర్ణశాల పంచాయితీ సందర్శన

Share it:

 




 మన్యం టివి దుమ్ముగూడెం:

ఈరోజు పర్ణశాల పంచాయతీని సందర్శించిన డిప్యూటీ సీఈఓ గారు నాగలక్ష్మి గారు . ముందుగా డంపింగ్ షెడ్డులో కంపోస్ట్ ఎరువును పరిశీలించి బాగుంది అన్నారు తర్వాత క మొక్కలు నాటడం జరిగింది అక్కడినుంచి నర్సరీకి మొక్కలను పరిశీలించారు. గ్రామస్తులకు తడి చెత్త పొడి చెత్త బుట్టలను వారి దూరం గ్రామస్తులు కు పంచడం జరిగింది. అనంతరం గ్రామ పంచాయతీని అభివృద్ధి పనులను పరిశీలించారు అన్ని బాగున్నాయి ఇంకా బాగా పని చేయాలని సర్పంచ్ గారిని సెక్రెటరీ గారిని ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు ఎంపీడీవో గారు ఎం పి ఓ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: