CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రి పువ్వాడని మర్యాదపూర్వకంగా కలిసిన యువజన విభాగం మోహన్

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయం నందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నీ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించిన అశ్వారావుపేట నియోజకవర్గ యువజన నాయుకులు మోటూర్ మోహన్. ఈ సందర్బంగా మోటూరి మోహన్ మాట్లాడుతూ మేము అభిమానించే నాయకుడు, యంగ్ డైనమిక్ లీడర్ మంత్రి పువ్వాడా అజయ్ కుమార్ అని  ఇలా ఇక్కడ కలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో కొడాలి, పండు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: