మన్యం టీవీ ఏటూరు నాగారం
తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగు లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. మణుగూరు చెందిన కొందరు యువకులు వన దేవతల దర్శనం కోసం సోమవారం మేడారానికి వచ్చారు. తల్లుల దర్శనం అనంతరం వినోదం కోసం జంపన్నవాగులో స్నానాలు చేస్తూ ఉండగా వరద ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో పస్రా సిఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు యువకుల కోసం గాలింపు చేపట్టారు.
Post A Comment: