మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పలు గ్రామాల్లో .కరోనాతో మరియు ఆనారోగ్యంతో మృతి చెందిన, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సహాయం చేశారు. పొంగులేటి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో పాటు అన్నపురెడ్డిపల్లి మండల ఎంపిపి సున్నం లలిత పాల్గొన్నారు.
Post A Comment: