✍️ తక్షణ సహాయంగా రూ 6 వేల ఆర్థిక వితరణ అందజేసిన మన్యం మీడియా యాజమాన్యం
✍️రూ.వేయి సహాయం అందించిన జూలూరుపాడ్ మన్యం ప్రతినిధి సంగం నాగరాజు
✍️ప్రభుత్వం ఆదుకోవాలి: సీనియర్ జర్నలిస్ట్ చింతల చిరంజీవి
మన్యం మీడియా/కొత్తగూడెం (జుల్తె 22):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, విద్యానగర్ కాలనీలోని 12 వ వార్డు, 4-3-60 నెంబర్ గల మన్యం మీడియా రిపోర్టర్ చింతల చిరంజీవి నివాసం.గత కొద్ది రోజుల నుండి కురుస్తూన్న వర్షాల కారణంగా బాగా తడిసి, ఆకస్మాత్తుగా నేల కూలింది.రిపోర్టర్ చిరంజీవి కి తృటిలో తప్పిన పెను ప్రమాదం.ప్రాణా నష్టం లేదు కానీ, ఆస్తి నష్టం వాటిల్లింది. సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న రిపోర్టర్ కు ఇలా జరగడం చాలా దురదృష్టకరం. వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేసి,పునరావాసం కల్పించాలని. పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు, కోరుతున్నారు.
Post A Comment: