గుండాల జూలై మన్యం (మన్యం మనుగడ) గుండాల జి సి సి ని తనిఖీ చేసిన డివిజన్ మేనేజర్ కుంజ వాణి . శనివారం మండలంలో మంత్రులు ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటన ఉన్న నేపథ్యంలో వారి చేతుల మీదుగా జి సి సి నూతన భవనం ప్రారంభం ఉన్నందున ముందుగా ఆమె ఈ తనిఖీని చేపట్టారు . నిర్మాణం పూర్తయి చాలా రోజులు అయిన ప్పటికీ కరోనా నేపథ్యంలో ప్రారంభం కాలేదు శనివారం మంత్రులతో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈమె వెంట దమ్మపేట మేనేజర్ నరసింహారావు, భద్రాచలం మేనేజర్ శంకర్ , ఇండియన్ ఆయిల్ బంక్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: