మన్యం టీవీ మంగపేట.
ఏటూరునాగారం లోశనివారం సామాజిక వైద్యశాలలో నూతనంగా ఏర్పడిన బ్లడ్ బ్యాంక్ లో కుసుమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోతెరాస నాయకులు రక్త దానకార్యక్రమం ఏర్పాటుచేశారు
అందులో భాగంగా రక్త దానం చేసిన తెరాస మండల పార్టీ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యూత్ నాయకులు కట్టుకోజు ప్రశాంత్, కన్నా సంపత్,తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Post A Comment: