గుండాల జూలై 17 (మన్యం మనుగడ) ద్విచక్ర వాహనం పైనుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది స్థానిక మల్లన్న వాగు వంతెనపై కొడవటంచ గ్రామానికి చెందిన పోతయ్య నిత్యవసర వస్తువుల కోసం మండల కేంద్రం కి వచ్చి వెళ్తున్న సమయములో మల్లన్న వాగు వద్ద కంకర రోడ్డుపై పోసి ఉండటంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వన్ జీరో ఎయిట్ కి సమాచారం ఇవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు
Post A Comment: