మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 20)::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపిఓ గా విధులు నిర్వహిస్తున్న విజయ భారతి. గతకొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతూ,మంగళవారం నాడు మరణించారు.వారి మృతి పట్ల, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
Post A Comment: