మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భాద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంమొండి కుంట గ్రామంలో శనివారం సాయంత్రం సాయం సంధ్యవేళ సూర్యుడు కనువిందు చేశాడు.సూర్య భగవానుడు ఉగ్ర రూపం తో అడవిని దహనం చేస్తున్నాడా అనేలా ఉంది ఆ చిత్రం. ఆ సన్నివేశం చూపరులను ఆకట్టుకుంది. ప్రకృతి నిర్లక్ష్యం చేస్తే అగ్నికి మానవ సమాజం ఎలా సహనం అవుతుందో ఈ చిత్రం తెలియజేస్తుంది. మొక్కలను పెంచూదాం.. ప్రకృతిని కాపాడుదాం@మన్యం మీడియా
Post A Comment: