మన్యం టీవీ కొత్తగూడెం జూలై 20 :- మంగళవారం నాడు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పురపాలక సంఘ నందు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది.
ఎస్ సి బి నగర్ నందు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చే శంకుస్థాపన చేయబడ్డ కల్వర్టు నిర్మాణం, రామవరం గోదంవాగు బ్రిడ్జి పెయింటింగ్ పనులను మరియు నేషనల్ హైవే రోడ్డు ఇరువైపులా ఏవెన్యూ ప్లాంటేషన్ పిట్టింగ్స్ పనులను తాను నేరుగా పరిశీలించి అట్టి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
Post A Comment: