మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మల్లెలమడుగు లో సాక్షి రిపోర్టర్ రెడ్డి మహేష్ కుమార్ నివాసానికి వచ్చారు. మహేష్ కుమార్ కుటుంబ సభ్యులకు పొంగులేటి నూతన వస్త్రాలు అందజేశారు. తన పై అభిమానంతో తన ఇంటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి మహేష్ కుటుంబ సభ్యులు శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మణుగూరు జడ్పీటీసీ పోషం నర్సింహారావు, టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సూదిరెడ్డి గోపాల కృష్ణారెడ్డి, గజ్జల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: