మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారావారిగూడెంలో గత పదిహేను రోజుల క్రితం ఏక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయిన నారంవారిగూడెంకి చెందిన కీర్తి శేషులు, ఆదివాసీ నాయకులు కంగాల వీరబద్రం కుమారుడు అయిన బాలు శైలేందర్ మరణంతో పుట్టెడు దుఃఖం లో వున్నా కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించిన కాంగ్రెస్ నియోజక వర్గ నాయకులు కట్రమ్ నరసింహారావు, స్థానిక ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్. వారి కుటుంబానికి మానసిక మనోధైర్యాన్ని చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని ములుగు యం యల్ ఏ, సీతక్క ఆదేశాల మేరకు తెలియజేసారు, సీతక్క కుటుంబాన్ని చరవాణి ద్వారా పరామర్శించారు, వీరితో పాటు అరేం ప్రశాంత్, కాకా శివ శంకర్ ప్రసాద్, వాడే ప్రవీణ్, తాటి రవీంద్ర, కూరం జయంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: