*మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్
అలం రామూర్తి అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని ములుగు జిల్లా పరిషత్త వైస్ చైర్మన్ బడె నాగజ్యోతి, జడ్పీటీసీలు తుమ్మల హరిబాబు, గై రుద్రమదేవి,సకినాల భవాని వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి మౌనం పాటించి నివాళి అర్పించారు.వారి
స్వగ్రామం మేడారం లో కుటుంబసభ్యులును పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.ములుగు జిల్లా ప్రజలు మంచి ఆదివాసీ నాయకునీ, తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమకారులు కోల్పోయాం అని,వారి ఆశయాలను నెరవేర్చాల పని చేస్తాము అన్నారు.వారి ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని జడ్పీటీసీలు కోరుకున్నారు.
Post A Comment: