మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రమణక్క పేటగ్రామం లో ఇటీవల కోవిడ్ -19 తో భాధ పడిన పత్రికా మిత్రుడిని పరామర్శించిన జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్ అనంతరం కోవిడ్ బారినపడ్డ జానపట్ల జయరాజుకు ఆర్ధిక సహాయం అందించిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ మీడియా మిత్రులు కరోనా కాలంలో సైతం దైర్యంగా పాత్రికేయమిత్రులు వార్తలు సేకరించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ బారిన పడిన వారు వైద్యుల సలహామేరకు తగిన మందులు వాడుతూ సరి అయిన పోషక ఆహరం తీసుకోవాలని ఈ సందర్బంగా సూచనలు చేసారు. ధైర్యంగా ఉంటూ వైద్యుల సలహామేరకు జాగ్రత్తలు పాటించాలని తెలియజేసారు.
Post A Comment: