CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాదన్నగూడెం గొత్తికోయ గ్రామంలో హెల్త్ క్యాంప్.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం.మండలరిదిలోని రేగళ్ళ గ్రామపంచాతిలో గల మాదన్నగూడెం వలస ఆదివాసీ గ్రామంలో కరకగూడెం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ పర్షియా నాయక్ తన సిబ్బందితో కలిసి హెల్త్ క్యాంప్ నిర్వహించి అనంతరం 44 మంది ప్రజలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని 44 మందిని పరీక్షించి 6 వ్యక్తుల నుండి రక్తపుతలు తీయడం జరిగింది అన్నారు.అలాగే ఈ గ్రామంలో జరుగుతున్న స్ప్రెయింగ్ ను సందర్శించి ఆంటీలార్వల్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం సీజనల్ వ్యాదుల పట్ల తిసుకోవాలిసిన జాగ్రత్తలు గురించి సూచనలు ఇచ్చమన్నారు.అలాగే పరిసరాల పరిశుభ్రత, కాచి చల్లార్చిన నీళ్ళని త్రాగమని సుచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటిఎస్ అరుణ్ హెచ్ ఎ కృష్ణా ఎ ఎన్ ఎమ్ జ్యోతి మరియు ఆశ కార్యకర్త పాల్గొన్నారు.

Share it:

POLITICS

Post A Comment: