మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రామూర్తి మృతి పట్ల ములుగు జిల్లా సీనియర్ నాయకులు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు (లక్ష్మణ్ బాబు) ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆలం రామ్మూర్తి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆలం రామూర్తి అంత్యక్రియల కొరకై లక్ష్మణ్ బాబు గారు 50వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రామ్మూర్తి కుటుంబానికి అందించారు.లక్ష్మణ్ బాబు వెంట జెడ్పి టిసి పోరం అధ్యక్షులు తుమ్మల హరిబాబు,జిల్లా కో ఆప్షన్ రియాజ్ మీర్జా, ఎంపీటీసీ లు ఫోరం అధ్యక్షులు కోట నర్సిముల,లక్ష్మీనారాయణ,మండల కో ఆప్షన్ ఖలీల్, ఏఎంసి డైరెక్టర్ గండేపల్లి నర్సయ్య ,మాజీ జిల్లా కో ఆప్షన్ హాబీ ఖాన్, నాయకులు ప్రదీప్ రావు,బాస పుల్లయ్య,తాడూరి రఘ, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోస్కుల రాంబాబు,వార్డు మెంబర్లు రంజిత్,నాగ సాగర్,సుజాత రాజు,అశ్విని ప్రమోదు,సరూప సారయ్య, కనకతార,శ్రీను,నాగరాజు,మాజీ మండల ఉపాధ్యక్షులు వావిలాల ముత్తయ్య,బీసీ మండల అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు, ఏజాజ్,లక్ష్మణ్,ఎల్లయ్య,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: