మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ మేడారం సమ్మక్క -సారలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆలం రామూర్తి అకాల మరణం చెందగా సోమవారం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనీ రామూర్తి పాడె మోసిన ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు- భూపాలపల్లి జిల్లాలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్ల బుచ్చయ్య.
Post A Comment: