మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కటకం.గణేష్ కు కాలు ఫ్యాక్చర్ అవడంతో వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, వైస్ ఎంపీపీ కె.వి.రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నాయకులు వట్టం రాంబాబు,ఉప సర్పంచ్ ప్రభుదాస్, తంత్రపల్లి.కృష్ణ,టిఆర్ఎస్ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: