CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయితీలలో మొక్కలు నాటిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం,కట్టుమల్లారం గ్రామ పంచాయితీలలో శనివారం నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: