అనాధలైన భార్య ఇద్దరు పిల్లలు
గుండాల జూలై (మన్యం మనుగడ) రెండు కిడ్నీలు చనిపోవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. దామర తో గు గ్రామానికి చెందిన చెన్నూరి శ్రీను గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం పృథ్వి చేస్తాను వదిలాడు. శ్రీను చనిపోవడంతో భార్య ఇద్దరు పిల్లలు రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అనాధలయ్యారు. ఇంటికి అన్నీ తానై భారాన్ని మోసే పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది
Post A Comment: