మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ గుల్ తల్లి గారు గత రాత్రి అనారోగ్యంతో మరణించగా వారి పార్థివదేహాన్ని సందర్చించి,వారి కుటుంబసభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్..
ఈ కార్యక్రమంలో ఐటీసీ-శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి,స్థానిక టిఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీను,తుపాకుల రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: