మన్యం మనుగడ,అశ్వాపురం:
అశ్వాపురం మండలం కల్యాణపురం పంచాయితీ నుండి బట్టీలగు౦పు పంచాయితీ వరకు ఆ అండ్ బి ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న రహదారి పనులను మణుగూరు అటవీ అధికారులు అడ్డుకుని వాహనాలు నిలిపివెయగా ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎంపీపీ ముత్తినేని సుజాత,మండల తెరాస అధ్యక్షులు కోడి అమరేందర్ ఫారెస్ట్ రెంజర్ ద్వాలియా తో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలువిప్ రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: