మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం అనగా 30/7/2021 నాడు మండలకేంద్రం అయిన మంగపేట Zpss హైస్కూల్ ఆవరణలో మేఘారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ యొక్క మంచి కార్యక్రమంలో మండలప్రజలందరూ పాల్గొని ఈ మహోత్తర కారిక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి.
రక్తదానం చేయాలి అని అనుకునే వారు ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి మీ పేరు రిజిష్టేషన్ చేయించుకోగలరు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రెస్ చైర్మన్ కోడెల నరేష్ గారు,ప్రధానకార్యదర్శి బండపల్లి రవి గౌడ్ గారు వైస్ చైర్మన్ మునిగాల రాకేష్ ,డైరెక్టర్లు కళ్లెబోయిన సురేష్ , ఆత్మకూరి సతీష్ సంప్రదించవలసినవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ 9963035430 9581305060.
Post A Comment: