మన్యం టీవీ కొత్తగూడెం జూలై 16 :- శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం లో ప్రముఖ హాస్పిటల్స్ డి ఆర్. నాగరాజు, డి ఆర్,రంగారావు హాస్పిటల్స్ లో నూతన వెంటిలేటర్స్ ను ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ ఒక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డాక్టర్లు నాగరాజు, రమేష్ బాబు, కంభంపాటి రంగారావు, విజయ్ కుమార, పూర్ణ చందర్ రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కంభంపాటి దుర్గాప్రసాద్, తటిపల్లి శంకర్ బాబు, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్, ఏనుగుల శ్రీను, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: